సంసోను జీవితకాలములో చంపినవారికి రెట్టింపు మందిని చివరి దశలో దైవబలం వల్ల చంపినది నిజము.అలాగే దేవుడు కృప చూపాలే గాని మన జీవితంలో కూడా ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నడు చెయ్యలేని,చూడలేని గొప్ప విజయం చూడడానికి చివరి ఒక్కరోజు చాలు.ఆదినం కోసం నిరీక్షించుదాం.

సంసోను జీవితకాలములో చంపినవారికి రెట్టింపు మందిని చివరి దశలో దైవబలం వల్ల చంపినది నిజము.అలాగే దేవుడు కృప చూపాలే గాని
మన జీవితంలో కూడా ఒక్కసారి దేవుడు జ్ఞాపకం
చేసుకుంటే ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నడు
చెయ్యలేని,చూడలేని గొప్ప విజయం చూడడానికి
చివరి ఒక్కరోజు చాలు.ఆదినం కోసం నిరీక్షించుదాం.
దైవ దాసులు:పి.రాంబాబు.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God